జనసేన నాయకురాలు లోకం మాధవి ఉదారత

      విజయనగరం, (జనస్వరం) : విజయనగరం జిల్లాలో జనసేన నియోజకవర్గాల సమీక్షలు ఈమధ్యనే తాటిపూడిలో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో జరుగుతున్న సమయంలో గుంకలాం జనసైనుకులు నాదెండ్ల మనోహర్ కు వికలాంగుడైన గుంకలాం గ్రామస్తుడు కునుకు నారాయణప్పడు త్రిచక్ర వాహనం లేక పడుతున్న అవస్థలను చెప్పగా, వెంటనే మనోహర్ స్పందించి, పక్కనే అందుబాటులో ఉన్న నెల్లిమర్ల నియోజకవర్గం నాయకురాలు లోకం మాధవి కు కొంచెం చూడమ్మా అనికోరగా వెంటనే లోకం మాధవి స్పందించి గుంకలాంలో ఉన్న కునుకు నారాయణప్పడుకు త్రిచక్ర వాహనంతో పాటు, నెలరోజులు సరిపడా కిరాణా సరుకులను, నెల్లిమర్ల నియోజకవర్గం నాయకులతో శుక్రవారం పంపించి, ఆమె తన ఉదారతను మరోసారి చాటుకున్నారు. ఈ సహాయాన్ని పొందిన కునుకు నారాయణప్పడు కుటుంబ సభ్యులతో పాటు, గుంకలాం జనసేన యువనాయకులు బోగి సాయి, ఎల్లపు రామకృష్ణ, కంది సత్తి బాబు, జానీ, రాజు, తదితరులతో పాటు గ్రామస్థులు కూడా హర్షం వ్యక్తం చేస్తూ లోకం మాధవికు కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way