Logo
Date of Publish : 17 December 2022, 3:02 am
Editor : Sake Naresh

జనసేన నాయకురాలు లోకం మాధవి ఉదారత

      విజయనగరం, (జనస్వరం) : విజయనగరం జిల్లాలో జనసేన నియోజకవర్గాల సమీక్షలు ఈమధ్యనే తాటిపూడిలో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో జరుగుతున్న సమయంలో గుంకలాం జనసైనుకులు నాదెండ్ల మనోహర్ కు వికలాంగుడైన గుంకలాం గ్రామస్తుడు కునుకు నారాయణప్పడు త్రిచక్ర వాహనం లేక పడుతున్న అవస్థలను చెప్పగా, వెంటనే మనోహర్ స్పందించి, పక్కనే అందుబాటులో ఉన్న నెల్లిమర్ల నియోజకవర్గం నాయకురాలు లోకం మాధవి కు కొంచెం చూడమ్మా అనికోరగా వెంటనే లోకం మాధవి స్పందించి గుంకలాంలో ఉన్న కునుకు నారాయణప్పడుకు త్రిచక్ర వాహనంతో పాటు, నెలరోజులు సరిపడా కిరాణా సరుకులను, నెల్లిమర్ల నియోజకవర్గం నాయకులతో శుక్రవారం పంపించి, ఆమె తన ఉదారతను మరోసారి చాటుకున్నారు. ఈ సహాయాన్ని పొందిన కునుకు నారాయణప్పడు కుటుంబ సభ్యులతో పాటు, గుంకలాం జనసేన యువనాయకులు బోగి సాయి, ఎల్లపు రామకృష్ణ, కంది సత్తి బాబు, జానీ, రాజు, తదితరులతో పాటు గ్రామస్థులు కూడా హర్షం వ్యక్తం చేస్తూ లోకం మాధవికు కృతజ్ఞతలు తెలిపారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com