పవనపుత్ర బ్లడ్ డోనర్స్ ఆధ్వర్యంలో తలసేమియా బాధితులకు జనసైనికుల రక్తదానం

పవనపుత్ర బ్లడ్ డోనర్స్ ఆధ్వర్యంలో తలసేమియా బాధితులకు జనసైనికుల రక్తదానం

             ప్రాణదాత ఫౌండేషన్ మరియు సిక్కోలు యువశక్తి సంయుక్తంగా తలసీమియా పేసెంట్స్ కోసం న్యూ శ్రీకాకుళం బ్లడ్ బ్యాంక్ లో నిర్వహించిన రక్తదాన శిభిరంలో పవనపుత్ర బ్లడ్ డోనర్స్ సభ్యులు పాల్గొని రక్తదానం చెయ్యడం జరిగింది. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా గ్రూవ్ సభ్యలు మజ్జి భాస్కరరావు, పొట్నూరు రాజు, టెంక నవీన్, పొట్నూరి మురళి మరియు రాపాక సంతోష్ లకు మెమూంటో  సర్టిఫికెట్స్ అందించడం జరిగింది. పవనపుత్ర బ్లడ్ డోనర్స్ ముఖ్య సభ్యలైనటువంటి ఫ్యాషన్ రెడీమేడ్ ప్రొప్రైటర్ పొట్నూరు రవిగారు మాట్లాడుతూ తలసీమియా బాధితుల కోసం రక్తదాన శిభిరం నిర్వహించడం వలన గ్రూప్ సభ్యలం పాల్గొనడం జరిగింది. ఇలాంటి సేవాకార్యమాల్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని అలాగే రక్త కొరత ఎక్కడవుంటే అక్కడ పవనపుత్ర బ్లడ్ డోనర్స్ సభ్యలు వెళ్లి రక్తదానం చేస్తారని ఇప్పటికే కొన్ని వేలమందికి రక్తదానం చెయ్యడం జరిగిందని అన్నారు. రక్త అవసరం ఉన్నవారు 9642331148, 7095040103 కు సంప్రదించగలరని తెలియజేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way