రోడ్డు ప్రమాదంలో గాయపడిన జనసైనికుడిని పరామర్శించిన జనసేన నాయకులు భాను కిరణ్

      ఆత్మకూరు, (జనస్వరం) : ఆత్మకూరు నియోజకవర్గం సంగం మండలలోని సిద్దిపురం పంచాయతీ పరిధిలోని అనసూయ నగర్ కి చెందిన పత్తిపాటి వెంకటరమణయ్యకి వెంగారెడ్డి పాలెం సమీపంలో బైక్ ఆక్సిడెంట్ కావడం జరిగింది. బైక్ ఆక్సిడెంట్ లో వెంకటరమణయ్యకి కుడి కాలు తీవ్రంగా గాయపడినది. ఆ విషయం తెలుసుకున్న జనసేనపార్టీ ఆత్మకూరు నియోజవర్గ ఉపాధ్యక్షుడు దాడి భాను మెడికవర్ హాస్పిటల్ కి వెళ్లి గాయపడిన పత్తిపాటి వెంకటరమణయ్యని పరామర్శించి, పండ్లు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా భాను మాట్లాడుతూ రమణయ్యకి జనసేనపార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో  సంగం మండల నాయకులు ఆకులేటి సాయిచంద్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way