పాఠశాల స్థాయి నుండే ప్రపంచానికి గర్వించదగ్గ శాస్త్రవేత్తలను తయారు చేయాలి : పాశం నాగబాబు

పాశం నాగబాబు

           నూజీవీడు ( జనస్వరం ) : ముసునూరు మండలంలోని రమణక్కపేట జెడ్పీ హైస్కూల్ లో స్కూల్ లెవెల్ సైన్స్ ఫెయిర్ ప్రదర్శనలో మండల విద్యా శాఖ అధికారి రత్నకుమార్, ప్రధానోపాధ్యాయులు శారద గారి పర్యవేక్షణలో, అధ్యాపకుల అధ్వర్యంలో జరిగిన ఈ సైన్స్ ఫెయిర్ లో విద్యార్దులు దాదాపు 100కి పైగా ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీ తరపున స్కూల్ సిబ్బందితో కలిసి విద్యార్దులకు బహుమతుల ప్రదానం చేసిన పాశం నాగబాబు, త్రినాథ్, గోపి, సాయి. వారు మాట్లాడుతూ పాఠశాల స్థాయి నుండే ప్రపంచానికి గర్వించదగ్గ శాస్త్రవేత్తలను తయారు చేయాలని ఆకాంక్షించారు. విద్యార్థులకు పాఠశాల స్థాయి నుండే ఆవిష్కరణల మీద మమకారం, ప్రేమ కలిగించేలా పాఠాలు బోధించాలని సూచించారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way