కదిరి 34 వ వార్డు సమస్యలను జనసేన ఇంచార్జ్ భైరవ ప్రసాద్ కు విన్నవించిన సామాన్య ప్రజలు

కదిరి

       కదిరి టౌన్ ( జనస్వరం ) : 34 వ వార్డు నందు జనసేనపార్టీ నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలతో ఆ వార్డు సమస్యలపై చర్చించడం జరిగింది. వారు మాట్లాడుతూ రోడ్లు, కాలువలు, వీధి దీపాలు లేవని, పాములు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయని, స్కూల్లో కూడా ఎక్కువగా చెట్లు, గడ్డి పెరిగి పాములు అక్కడ ఎక్కువగా ఉన్నాయని అన్నారు. దాని వలన చిన్న పిల్లలు బడికి వెళ్లాలంటే భయపడుతున్నారని అన్నారు. ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని తెలియజేసారు. మీ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ 6.11.2022 న మీవార్డు లో జనసేన… జనబాటకార్యక్రమం నిర్వహించి వార్డులో ఉండే సమస్యలపై మునిసిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్తామని, పరిష్కరించని పక్షంలో ధర్నాలు చేస్తామని కదిరి జనసేనపార్టీ ఇంచార్జ్ భైరవ ప్రసాదు తెలియజేయడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way