తాగునీటి సమస్యను పరిష్కరించాలని అధికారులను కోరుతున్న కంటికాపల్లి జనసైనికులు

తాగునీటి సమస్యను పరిష్కరించాలని అధికారులను కోరుతున్న కంటికాపల్లి జనసైనికులు

           విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గం కొత్తవలస మండలం కంటికాపల్లి గ్రామంలో తాగునీటి సమస్య గత సంవత్సరం గా ఏర్పడింది. దీని పై ఆ గ్రామ జనసేన ఎంపీటీసీ అభ్యర్థి శ్రీ తూరుబిల్లి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఆ గ్రామ ప్రజల ల తో కలిసి స్థానిక మండల ఎంపీడీఓ కార్యాలయంలో వినతిపత్రం ఇవ్వటం జరిగింది. ఇందులో భాగంగా విజయ్ మాట్లాడుతూ గత ఏడాది కాలంగా తాగు నీటి సమస్య ఉంది అని, పలు సార్లు అధికారులకి వినతిపత్రం అందించామని అయినా పరిస్కారము కాకపోవటం తో ఈరోజు మళ్ళీ వినతిపత్రం ఇవ్వటం జరిగింది. ఇకనైనా వెంటనే సమస్య పరిస్కారం చెయ్యాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో భాగంగా జనసేన నియోజకవర్గం నాయకులు శ్రీ వబ్బిన సతీష్ గారు మాట్లాడుతూ గ్రామంలో అనధికార పంపు కనెక్షన్ లు ఎక్కువగా ఉన్నాయని, వాటి వల్లనే తాగునీటి సమస్య ఎక్కువ అయినది అని కావున వెంటనే ఆ అక్రమ కనెక్షన్ లు తొలగించి, ప్రజలందరికి తాగు నీరు అందించాలని విజ్ఞప్తి చేశారు.  ఈ కార్యక్రమంలో పైడిరాజు, గణేష్, జనసైనికులు  తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way