మార్కాపురం పట్టణం నందు ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించండి

     మార్కాపురం, (జనస్వరం) : ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణం నందు జనసేనపార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంచార్జి ఇమ్మడి కాశీనాథ్ అదేశాల మేరకు మార్కాపురం పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు, అలాగే భారీ వాహనాలు సమయ పాలన లేకుండా పట్టణంలోకి రావడం వల్ల ట్రాఫిక్ సమస్యగా మారింది. మైనర్లు ఆటోలు, ద్విచక్ర వాహనాలు అతివేగంగా నడుపుతూ ప్రజలు భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. అలాగే మూగ జీవులైన ఆవులను గాయపరుస్తున్నారు. దీని గురించి ఆర్డీవో కార్యాలయంలో సబ్ కలెక్టర్ సెధు మాధవన్  కి వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ ఈ సమస్యలన్నీ పరిష్కరిస్తారని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ జిల్లా జాయింట్ సెక్రటరీ నూనె సురేష్, జిల్లా ప్రోగ్రామ్ కమిటీ సభ్యులు వీరిశెట్టి శ్రీనివాసులు, చలపతి, దిలీప్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way