టెక్కలిలో ఆధార్ కేంద్రం ఏర్పాటు చేయండి : జనసేన టెక్కలి ఇంచార్జ్ కణితి కిరణ్

టెక్కలిలో ఆధార్ కేంద్రం ఏర్పాటు చేయండి : జనసేన టెక్కలి ఇంచార్జ్ కణితి కిరణ్

              టెక్కలి పట్టణంలో గత రెండు సంవత్సరాలుగా ఆధార్ కేంద్రం లేక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని కణితి కిరణ్ టెక్కలి సబ్ కలెక్టర్ సూరజ్ గారిని కలసి వినతిపత్రాన్ని అందించారు. టెక్కలి ప్రజలు ఆధార్ కార్డుకి సంబందించిన ఏ పనికైనా సారవకోట, జలుమురు మండలాలకు వెళ్తున్నారు. మొన్నటి వరకు టెక్కలికి దగ్గరలో నౌపడా బ్యాంక్ లో ఆధార్ కేంద్రం ఉన్నపటికీ ఇప్పుడు కరోనా  నేపథ్యంలో అది కూడా మూసివేయడం వలన టెక్కలి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కణితి సబ్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకు వచ్చారు. దీనిపై సబ్ కలెక్టర్ గారు వెంటనే స్పందించి టెక్కలికి త్వరలో ఆధార్ కేంద్రం ఏ ర్పాటుకు కృషి చేస్తానని చెప్పడం జరిగినది. ఈ కార్యక్రమంలో కొత్తూరు హరి, సాయి మహంతి, జగదీష్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way