జనసైనికుడి కుటుంబానికి అండగా నిలిచిన ఆమదాలవలస జనసేన నాయకులు

      ఆమదాలవలస, (జనస్వరం) : శ్రీకాకుళం జిల్లా  ఆమదాలవలస నియోజకవర్గం, సింగన్నపాలెం గ్రామంలో  జనసైనికుడు కరణం కిరణ్ క్యాన్సర్ వ్యాధితో చనిపోవడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న జనసేన నాయకులు కొత్తకోట నాగేంద్ర, కోరుకొండ మల్లేశ్వరావు, స్దానిక జనసేన ఎంపీటీసీ సిక్కోలు విక్రమ్ కొల్ల జయరామ్, తులగాపు మౌళి, కిల్లన నరేష్, టంకాల శ్రీనివాస్ కలిసి వారి కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం ఆ కుటుంబానికి 35000 వేల రూపాయలు జనసేనపార్టీ తరుపున అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మీకు ఏ కష్టం వచ్చినా జనసేనపార్టీ, జనసైనికులు అండగా ఉంటామని భరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way