వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన జనసైనికునికి అండగా జనసేన నాయకులు

జనసేన

           పూతలపట్టు ( జనస్వరం ) : నియోజకవర్గం వేపనపల్లి గ్రామంలో ప్రభుత్వ పథకాలను అందడం లేదని, గడప గడప కార్యక్రమంలో ఎమ్మెల్యేను ప్రశ్నించినందుకు అక్రమంగా అరెస్టు చేసి 45 రోజుల పాటు రిమాండ్ లో ఉంచారు. జనసైనికులకు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, ప్రధాన కార్యదర్శి తులసి ప్రసాద్, సియాటల్ వాషింగ్టన్ NRI బృందం మూలింటి గురు భాస్కర్, గంగిపాముల భాస్కర్, నందకిషోర్, కిరణ్ ఉజ్జిన, నవీన్ మెట్టు, కిషోర్ బొబ్బర గార్లు వారికి అండగా నిలవడానికి ముందుకు వచ్చారు. 70 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించడం జరిగింది. జన సైనికులకు ప్రతినిత్యం అండగా నిలుస్తూ జన సైనికులకు మనోధైర్యాన్ని నింపుతున్న సియాటల్ షింగ్టన్ ప్రవాస ఆంధ్రులకు పూతలపట్టు జనసేన తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని తెలిపారు.  ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఏపీ శివయ్య, మండల అధ్యక్షులు బండారు మనోహర్, బి కుమార్, కె పురుషోత్తం, రాజశేఖర్, కోడి చంద్రయ్య, శీను మరియు నాయకులు హరీష్, త్యాగరాజులు, ప్రభాకర్, వెంకటేష్, తులసి బాబు, అనిల్ తదితరులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way