నారాయణపురంలో “నా సేన కోసం నా వంతు”

     ఉంగుటూరు, (జనస్వరం) : స్థానిక నియోజకవర్గంలోని నారాయణపురం జనసేనపార్టీ కార్యాలయంలో ఆదివారం “నా సేన కోసం నా వంతు” నిర్వహించారు. ప్రజల పక్షాన నిరంతరం పోరాడే వ్యక్తి జనసేనపార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అని అన్నారు. ఈ సందర్బంగా పార్టీ ఇంచార్జి ధర్మరాజు మాట్లాడుతూ ఆయనకు అండగా నిలబడేందుకు ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వీర మహిళలు నిమ్మల మౌనిక, మద్దాల విజయ లక్ష్మి, తోట పవన్, అయ్యప్ప సురత్తుల, కందులపాటి సత్యనారాయణ, వాసు రాజు, నాగు కపెల్లి, చైతన్య మకని, మద్దాల ఉమా తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way