Search
Close this search box.
Search
Close this search box.

దివ్యాంగులను చిన్నచూపు చూస్తున్న జగన్మోహన్ రెడ్డి

     బాపట్ల, (జనస్వరం) : బాపట్ల జనసేన పార్టీ కార్యాలయంలో  జనసైనికుడు గోగన ఆదిశేషు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కొత్త జిల్లాలు అన్ని శాఖలు ఏర్పాటు చేసి దివ్యాంగుల సంక్షేమ శాఖ కార్యాలయాన్ని ఇంతవరకు ఏర్పాటు చేయలేదని మండిపడ్డారు. దివ్యాంగులు అంటే ఇంత చిన్న చూపా? లేక అంటరానితనం అని ప్రశ్నించారు. వెంటనే దివ్యాంగుల సంక్షేమ శాఖ కార్యాలయాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఆగస్టు 14న బాపట్ల మున్సిపల్ ఆఫీస్ లో కొంతమంది దివ్యాంగులకు ఉపకరణాలు పంపిణీ చేసి నియోజకవర్గంలో ఉన్న ఇంకా కొంతమంది దివ్యాంగులకు ఎంత వరకు ఉపకరణాలు పంపిణీ చేయలేదు. వెంటనే దివ్యాంగుల ఉపకరణాలు పంపిణీ చేయాలని బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతికి  జనసేన పార్టీ దివ్యాంగుల జన సైనికుడు గోగన ఆదిశేషు డిమాండ్ చేయడమైనది. ఈ కార్యక్రమంలో కంది వెంకటరెడ్డి, గంట నాగమల్లేశ్వరరావు, దేవి రెడ్డి శ్రీనివాసరావు, కుంట సూరయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way