Search
Close this search box.
Search
Close this search box.

పొదలాడ గ్రామలలో జనసేనపార్టీ క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ కార్యక్రమం

పొదలాడ

       రాజోలు ( జనస్వరం ) : జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి గుండా బత్తుల తాతాజీ అధ్యక్షతన గ్రామ శాఖ అధ్యక్షులు పంచదార చినబాబు ఆధ్వర్యంలో జనసేన పార్టీ అధ్యక్షులు  పవన్ కళ్యాణ్ గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న క్రియాశీలక సభ్యత్వ కిట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో  జనసేన పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ దిరిసాల బాలాజీ, నియోజకవర్గ నాయకులు పినిశెట్టి బుజ్జి, వైస్ ఎంపీపీ ఇంటిపళ్లి ఆనంద్ రాజు, సఖినేటిపల్లి మండల అధ్యక్షులు గుబ్బల ఫణి కుమార్, మల్కిపురం మండల అధ్యక్షులు మళ్ళిపూడి సత్తిబాబు, ఏళ్ళమిల్లి ఆనంద్ రాజు, గొల్లమందల పూర్ణ భాస్కరరావు ఎంపీటీసీ ఉండపల్లి అంజి,కోళ్ల బాబి, మండల కమిటీ సభ్యులు జిల్లెళ్ళ నరసింహరావు (రక్షక్),ఉలిశెట్టి లక్ష్మణరావు వార్డ్ మెంబర్ సాధనాల సత్యవతి వెంకన్న బాబు, రేకపల్లి శ్రీను, క్రియా శిలక వాలంటీర్ సుధా మోహన్ రంగ, ఉలంపర్తి దర్శనం,వడ్లమూడి చిన్ని,పిప్పల్ల లక్ష్మణ రావు, గానసాల రామరాజు, నార్నీ త్రిమూర్తులు, మేదిచర్ల రామకృష్ణ, సతీష్, సిరిగినీది బాబ్జి గ్రామ కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు జనసేన నాయకులు జనసైనికులు వీర మహిళలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way