విజయవాడ 52వ డివిజన్ లో ఆనందోత్సాహాలు

     విజయవాడ, (జనస్వరం)  : జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన జనసేన లీగల్ సెల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఇంట గెలిచి రచ్చ గెలవాలనే సూక్తితో ముందుగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం కార్యాలయం నుండి సమీక్ష నిర్వహించి, పశ్చిమ నియోజకవర్గంలో పోతిన వెంకట మహేష్ గెలవడానికి వ్యూహాలు ఇప్పుడు నుండే ప్రారంభిస్తామని తెలిపారు. ఈ సందర్బంగా పశ్చిమ నియోజకవర్గ జనసైనికులు పవన్ కళ్యాణ్ కి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పోతిన వెంకట మహేష్ కి అభినందనలు తెలియజేస్తూ 52వ డివిజన్ నాయకులు కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way