Search
Close this search box.
Search
Close this search box.

పాలకొండ నియోజకవర్గములో జనసేన కార్యకర్తలు ఆత్మీయ సమావేశం

     పాలకొండ, (జనస్వరం) : జనసేనపార్టీ కార్యాలయంలో పాలకొండ నియోజకవర్గం నాయకులు గర్భాన సత్తిబాబు ఆధ్వర్యంలో రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ కూరంగి నాగేశ్వరరావు పరిచయ వేదిక, నియోజకవర్గ కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో నియోజకవర్గంలోని రాజకీయ పరిస్థితుల మీద చర్చించడం జరిగింది. ఈ నేపథ్యంలో గర్భాన సత్తిబాబు, పాలకొండ నియోజకవర్గంలో పార్టీ పరిస్థితుల మీద కూరంగి నాగేశ్వరరావుకి వివరించడం జరిగింది. ఈ సందర్భంగా జనసేనపార్టీ నియోజకవర్గ నాయకులు కూరంగి నాగేశ్వరరావు మాట్లాడుతూ నియోజకవర్గంలో మండలాలు వారిగా నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఆయన సూచించారు. అలాగే పాలకొండ నియోజకవర్గం జనసేనపార్టీ నాయకులు గర్భాన సత్తిబాబు మాట్లాడుతూ 4 మండలాల జనసేన కార్యకర్తలు పార్టీని గ్రామ స్థాయిలో అభివృధ్ధికి కృషి చెయ్యాలని సూచించారు. అలాగే ఇప్పుడు వరకు పార్టీని కాపాడుకుంటూ వచ్చిన జనసైనుకులను ఆయన అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way