అఖిలపక్ష రాజకీయ పార్టీలు భావనపాడు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన

భావనపాడు

             ఆముదాలవలస ( జనస్వరం ) : భావనపాడు కోర్టు ప్రభావిత ప్రాంతాల్లో అఖిలపక్ష రాజకీయ పార్టీలు నేతలు ఈనెల 16న తేదీన పర్యటించాలని నిర్ణయించారు. బలవంతపు భూసేకరణ ఆపాలని డిమాండ్ చేస్తూ వివిధ రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో సోమవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పేడాడ రామ్మోహన్ రావు గారు మాట్లాడుతూ ప్రజలు ఆమోదం లేకుండా పోలీసులు పరహాల మధ్య భూసేకరణ చేయడం ఇల్లు కొలతలు తీసుకోవడాన్ని తీవ్రంగా ఖండించారు. ఇంటి యజమాని అనుమతి లేకుండా కొలతలు తీసుకోవడం భూసేకరణ ఆపాలని గ్రామం నుంచి పోలీసులు వెనక్కి రప్పించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులు పీఎంజే బాబు, డి గోవిందరావు, బలం శ్రీరామ్ మూర్తి, తాండ్ర ప్రకాష్, మల్లిబాబు, కృష్ణమూర్తి, సింహాచలం తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way