జనసేన పార్టీ బలోపేతానికి చర్చించిన సువర్ణపురం పలాస జనసైనికులు

జనసేన పార్టీ బలోపేతానికి చర్చించిన సువర్ణపురం పలాస జనసైనికులు

               పలాస జనసైనికులు చేపట్టిన జనసైనికుడుకి తోడుగా జనసైనికులు కార్యక్రమంలో భాగంగా 5వరోజు సువర్ణపురం పంచాయతీ  గ్రామాన్ని సందర్శించి అ గ్రామాల్లో జనసైనికులకు కలిసి జనసేనను ఎలా ముందుకుతీసుకెళ్లాలని చర్చించడం జరిగింది. మందస మండలంలో జనసేన తరుపున ఏ కార్యక్రమంఅయినా  జనసైనికులు అందరూ కలిసి ముందుకు వెళ్లాలని, 2024 లో జనసేన పలాస నియోజకవర్గంలో విజయం సాధించే విధంగా ముందుకు సాగాలని నిర్ణయించడం జరిగింది . ఈ కార్యక్రమంలో సువర్ణపురం పంచాయతీ జనసేన నాయకులు మహిమారావు, సొర్ర రమేష్, సాలీన తారకేశ్వరరావు, యుగంధర్, కొండల పవన్ కళ్యాణ్, చెల్లూరి శివ, సాలీనా సునీల్, కిరణ్, ముడిమించి కిరణ్, ప్రశాంత్ మరియు జనసైనికులు పాల్గొన్నారు. మందస మండలం జనసైనికులు మజ్జి భాస్కరరావు, శిలగానా వాసు, బిల్లింగి రామారావు, కుప్పాయి గోపాల్, పైల మోహహన్, సాలీన పాపారావు కుప్పాయి సునీల్, గూసిరి కిరణ్, పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way