శృంగవరపుకోటలో బైక్ ర్యాలీతో జనసైనికుల ఉత్సాహం

శృంగవరపుకోట

            శృంగవరపుకోట ( జనస్వరం ) : పవన్ కల్యాణ్ గారి ఆశయ సాధన కోసం శృంగవరపుకోట నియోజకవర్గం వబ్బిన సత్యనారాయణ పెదిరెడ్ల రాజ శేఖర్ ఆధ్వర్యంలో యల్ కోట మండలంలోని గల గ్రామాలలోని విస్తృత ప్రచారం చేసి ప్రజలను చైతన్య పరిచేవిధంగా 150 మంది జన సైనికులతో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఎల్.కోటలో నిర్వహించే జనంలోకి జనసేన కార్యక్రమాన్ని జనసైనికులంతా విజయవంతం చేయడం జరిగింది. గత వారం వేపాడ మండలంలో నిర్వహించిన కార్యక్రమంతో మంచి ఫలితం వచ్చిందని జనసేన నాయకులు అన్నారు. ఆ మండల వ్యాప్తంగా పార్టీకి ఊపు వచ్చిందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామాన్ని క్రియాశీలకం చేసి ఉత్సాహపరచడం జరిగిందన్నారు. ఈ  కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way