లంక గ్రామంలో వరద బాధితులకు ఆహార పొట్లాలను అందించిన జనసేన నాయకులు

జనసేన

       రాజోలు ( జనస్వరం ) : సఖినేటిపల్లి మండలం సఖినేటిపల్లి లంక గ్రామంలో వరద బాధితులకు 600 బిర్యానీ పాకెట్లను జనసేన పార్టీ తరపున మండెల బాబి నాయుడు ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగింది. జనసేన నాయకులు మాట్లాడుతూ లంక గ్రామాలలో ప్రజలు వరదలకు నానా వస్తాలు పడుతుంటే ప్రభుత్వం మాత్రం ఏమాత్రం సరైన కనీస సౌకర్యాలు అందించట్లేదని వాపోయారు. జనసేన పార్టీ తరుపున వరద బాధితులకు బిర్యానీ ఆహార పొట్లాలను అందించామని అన్నారు. దీని నిమిత్తం సహకరించిన దాతలు అందరికీ కృతజ్ఞతలు తెలియజేయజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు గెడ్డం మహాలక్ష్మి ప్రసాద్, ఎంపీపీ మేడిచర్ల సత్యవాణి, జనసేన వీర మహిళ సుజాత, సఖినేటిపల్లి లంక సర్పంచ్ రేపురి ఏసు, ముచ్చర్ల వెంకటేష్, గుని శెట్టి రాంజీ, నామన నాగభూషణం, పొలిశెట్టి గణేష్, సుందర బ్రహ్మయ్య, కటికిరెడ్డి మహేష్, టేకిశెట్టి పాలెం సర్పంచ్ విసా తాతయ్య నాయుడు, గ్రామ శాఖ అధ్యక్షులు రావూరి తేజ, ముత్యాల గణేష్, అడ్డ గల్ల బంగారు రాజు, పల్లిపాలెం గ్రామ శాఖ అధ్యక్షులు దుర్గాప్రసాద్, బల్ల శ్రీనివాస్, యెరుబండి చిన్ని, అడబాల బన్నురామ్, కత్తిమండ ఆరేటి సురేష్ మరియు వారి మిత్రులు, మరియు లంక గ్రామస్తులు జనసేన నాయకులు జనసైనికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way