Search
Close this search box.
Search
Close this search box.

రేపటి నుంచి “గుడ్ మార్నింగ్ సీఎం సార్ ” : రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర

తాతంశెట్టి నాగేంద్ర

       కడప ( జనస్వరం ) : రైల్వే కోడూరు నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర పత్రికా సమావేశంలో మాట్లాడుతూ  మొద్దునిద్ర పోతున్న ఈ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని నిద్రలేపే విధంగా ఈనెల 15,16,17 మూడురోజులు #GoodMorningCMSir అనే పేరుతో డిజిటల్ క్యాంపైన్ జనసేన పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా చేయి సందర్భంలో కడప జిల్లాలో కుడా ప్రతి జనసైనికుడు, కార్యకర్తలు, వీరమహిళలు, నాయకులు పాల్గొని దిగ్విజయం చేయాలని పిలుపు నిచ్చారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన 3 సంవత్సరాలలో 22,750 కోట్లు బడ్జెట్ లో రోడ్ల కోసం ప్రవేశపెట్టిన ఎక్కడా రోడ్డు వేసిన పాపాన పోలేదు అని ఏద్దేవా చేశారు. పెట్రోలు మీద ఒక సంవత్సరానికి సెస్ వసూలు 750 కోట్లు వస్తోందని ఈ మూడు సంవత్సరాల సెస్ వసూలు ఏమయిందని, మరియు సెస్ ను తనఖా పెట్టి తెచ్చిన అప్పు 6500 కోట్లు ఏమయిందని నిలదీశారు. ప్రతి ఒక్కరు ఈ ప్రభుత్వం యొక్క దమన నీతిని, ఎండగట్టి ప్రజల ముందుంచాలని సూచించారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way