Logo
Date of Publish : 14 July 2022, 4:59 pm
Editor : Sake Naresh

రేపటి నుంచి “గుడ్ మార్నింగ్ సీఎం సార్ ” : రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర

       కడప ( జనస్వరం ) : రైల్వే కోడూరు నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర పత్రికా సమావేశంలో మాట్లాడుతూ  మొద్దునిద్ర పోతున్న ఈ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని నిద్రలేపే విధంగా ఈనెల 15,16,17 మూడురోజులు #GoodMorningCMSir అనే పేరుతో డిజిటల్ క్యాంపైన్ జనసేన పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా చేయి సందర్భంలో కడప జిల్లాలో కుడా ప్రతి జనసైనికుడు, కార్యకర్తలు, వీరమహిళలు, నాయకులు పాల్గొని దిగ్విజయం చేయాలని పిలుపు నిచ్చారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన 3 సంవత్సరాలలో 22,750 కోట్లు బడ్జెట్ లో రోడ్ల కోసం ప్రవేశపెట్టిన ఎక్కడా రోడ్డు వేసిన పాపాన పోలేదు అని ఏద్దేవా చేశారు. పెట్రోలు మీద ఒక సంవత్సరానికి సెస్ వసూలు 750 కోట్లు వస్తోందని ఈ మూడు సంవత్సరాల సెస్ వసూలు ఏమయిందని, మరియు సెస్ ను తనఖా పెట్టి తెచ్చిన అప్పు 6500 కోట్లు ఏమయిందని నిలదీశారు. ప్రతి ఒక్కరు ఈ ప్రభుత్వం యొక్క దమన నీతిని, ఎండగట్టి ప్రజల ముందుంచాలని సూచించారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com