Search
Close this search box.
Search
Close this search box.

విద్యుత్ ఘాతంతో మరణించిన కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన జనసేన నాయకులు

జనసేన

               శ్రీకాకుళం ( జనస్వరం ) : ఆమదాలవలస నియోజకవర్గం జనసేనపార్టీ నాయకులు కొత్తకోట నాగేంద్ర, కోరుకొండ మల్లేశ్వరరావు, అంపిలి విక్రమ్(ఎంపీటీసీ) ఆధ్వర్యంలో ఉప్పిన వలస గ్రామములో షాక్ తో ఇటీవల చనిపోయిన యువకుడు కుటుంబానికి జనసేన పార్టీ తరఫున 10000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఆ కుటుంబానికి ఎల్లపుడూ అండగా ఉంటామని జనసేన పార్టీ తరఫున భరోసా ఇవ్వడం జరిగింది. ఈ సేవా కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు మౌళి, శ్రీను, సంగం నాయుడు, నరేష్, నారాయణరావు, వినోద్ మరియు కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.. ఈ కార్యక్రమంలో ఆర్థికంగా సపోర్ట్ చేసిన జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి కూడా పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాములు తెలియజేసుకుంటున్నామని కుటుంబ సభ్యులు తెలిపారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way