విద్యుత్ ఘాతంతో మరణించిన కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన జనసేన నాయకులు

జనసేన

               శ్రీకాకుళం ( జనస్వరం ) : ఆమదాలవలస నియోజకవర్గం జనసేనపార్టీ నాయకులు కొత్తకోట నాగేంద్ర, కోరుకొండ మల్లేశ్వరరావు, అంపిలి విక్రమ్(ఎంపీటీసీ) ఆధ్వర్యంలో ఉప్పిన వలస గ్రామములో షాక్ తో ఇటీవల చనిపోయిన యువకుడు కుటుంబానికి జనసేన పార్టీ తరఫున 10000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఆ కుటుంబానికి ఎల్లపుడూ అండగా ఉంటామని జనసేన పార్టీ తరఫున భరోసా ఇవ్వడం జరిగింది. ఈ సేవా కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు మౌళి, శ్రీను, సంగం నాయుడు, నరేష్, నారాయణరావు, వినోద్ మరియు కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.. ఈ కార్యక్రమంలో ఆర్థికంగా సపోర్ట్ చేసిన జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి కూడా పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాములు తెలియజేసుకుంటున్నామని కుటుంబ సభ్యులు తెలిపారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way