Search
Close this search box.
Search
Close this search box.

రానున్న ఎన్నికల్లో జనసేన కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలి : జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్

    పెదకూరపాడు, (జనస్వరం) : రానున్న ఎన్నికల్లో జనసేన కార్యకర్తలు సైనికుల పనిచేయవలసిన అవసరం ఆసన్నమైనదని జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. పెదకూరపాడు మండలంలోని కాశిపాడులో సోమవారం నాదెండ్ల మనోహర్ పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన జనసేన జెండాను ఆయన ఎగరవేశారు. ముందుగా జనసేనపార్టీ మండల అధ్యక్షులు మల్లెల సలపతిరావు ఆధ్వర్యంలో జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ కు ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు, రాష్ట్ర జనసేన పిఎసి కమిటీ సభ్యులు బోనబోయిన శ్రీనివాస యాదవ్, జనసేన నాయకులు సేవరీలు, రమేష్, సురేష్ తదతరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way