అనంతసాగరం మండలంలో జనసైనికుల ఆత్మీయ సమావేశం

అనంతసాగరం

            ఆత్మకూరు ( జనస్వరం ) : అనంతసాగరం మండలం జన సేన పార్టీ మండల అధ్యక్షులు షేక్ మహబూబ్ మస్తాన్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం చేసుకున్న వారికి కిట్లు పంపిణీ చేయడం జరిగింది. ఆత్మకూరు నియోజకవర్గంలోని అన్ని మండలాలు కన్నా అనంత సాగరం మండలంలో సుమారు వందకు పైచిలుకు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం చేయడం జరిగింది. గత నెల 10, 11,12, తేదీన క్రియాశీలక సభ్యత్వం కిట్లు పంపిణీ జార్గాల్సినది కొన్ని కారణాల వల్ల ఆలస్యమైనది. మండల అధ్యక్షులు మాట్లాడుతూ దేశంలోనే ఏ పార్టీ చేయని విధంగా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం కలిగి ఉన్న వ్యక్తికి ఐదు లక్షల ప్రమాద బీమా పాలసీ పెట్టడం గర్వకారణం అన్నారు. ప్రమాదవశాత్తు ఆ వ్యక్తిచనిపోతే ఆ కుటుంబ సభ్యులకు ఆదుకోవడానికి మంచి ఆలోచనతో  పవన్ కళ్యాణ్ గారు మంచి ఆలోచనతో చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి షేక్ సైఫ్యూల్ల, అనంతసాగర్ మండలం జనసేన పార్టీ నాయకులు షేక్ జావేద్, పటాన్ ఖాదర్ బాషా, కార్యదర్శి ఎం. పెంచలయ్య సంయుక్త కార్యదర్శి షేక్ ఖాజా మస్తాన్, క్రియాశీల సభ్యత్వం తీసుకున్న జనసైనికులు పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way