గంగరాయివలస గ్రామ యువత ఆధ్వర్యంలో జనసేన పార్టీ జెండా స్థూపం ఆవిష్కరణ

    కురుపాం, (జనస్వరం) :  కురుపాం నియోజకవర్గం, గంగరాయివలస గ్రామ యువత ఆధ్వర్యంలో జనసేన పార్టీ జెండా స్థూపాన్ని జనసేనపార్టీ  రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ కార్యదర్శి బాబు పాలూరి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆ గ్రామ ప్రజలందరినీ కలసి ఈసారి కుటుంబ సమేతంగా గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి, మన పవన్ కల్యాణ్ ని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన ఆవశ్యకతను ప్రజలకు వివరించడం జరిగింది. అనంతరం కొన్ని కుటుంబాలు జనసేన పార్టీలోకి చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way