జనవాణి జనసేన భరోసా కార్యక్రమంలో భాగంగా ఛలో విజయవాడ

    బాపట్ల, (జనస్వరం) : బాపట్ల జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ దివ్యాంగుల జనసైనికుడు గోగన ఆదిశేషు మాట్లాడుతూ మన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్  వచ్చే నెల మూడో తారీకు ఆదివారం నాడు విజయవాడ బందర్ రోడ్డు మాకినేని బసవపున్నయ్య ఆడిటోరియంలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు జనవాణి జనసేన భరోసా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడమైనది. ఈ కార్యక్రమానికి రాష్ట్రంలో ఉన్న దివ్యాంగుల సంఘాల నాయకులకు, దివ్యాంగుల అన్నదమ్ములకు, అక్కాచెల్లెళ్లను, పెద్దవారికి అందరూ కూడా మన సమస్యలను వినతిపత్రం రూపంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి అందించవలెను కోరడమైనది. ఈ కార్యక్రమంలో కంది వెంకటరెడ్డి, గంట నాగమల్లేశ్వర రావు, దేవిరెడ్డి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way