Search
Close this search box.
Search
Close this search box.

విజయవాడ 48వ డివిజన్‌ సంయుక్త కార్యదర్శిగా ఎండీ సుభాని

     విజయవాడ, (జనస్వరం) : స్థానిక 48వ డివిజన్‌ జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శిగా ఎండీ సుభాని ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షుడు పోతిన వెంకట మహేష్‌ చేతుల మీదుగా నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు పోతిన వెంకట మహేష్‌ మాట్లాడుతూ జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పార్టీ విలువలతో కూడిన రాజకీయ పార్టీ రూపుదిద్దినట్లు తెలిపారు. పార్టీపై ప్రజలు ఉంచిన విశ్వాసాన్ని నిలుపుకునేలా జనసైనికులు కృషి చేయాలని సూచించారు. అనంతరం సంయుక్త కార్యదర్శి ఎండీ సుభాని మాట్లాడుతూ మాట్లాడుతూ పార్టీ అధినాయకుడు, నాయకులు తనపై నమ్మకంతో ఈ పదవిని అప్పగించారని తెలిపారు. వారు అప్పగించిన బాధ్యతలను అంకితభావంతో, విధేయతతో నిర్వహించేందుకు కృషి చేస్తానని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way