Search
Close this search box.
Search
Close this search box.

జనంలోకి జనసేన కార్యక్రమంలో భాగంగా మర్రాపు సురేష్

జనసేన

        విజయనగరం ( జనస్వరం ) : గజపతినగరం నియోజకవర్గం పలు గ్రామాలలో పాదయాత్రలో భాగంగా KSR పురం, లింగలవలస గ్రామంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు మర్రాపు సురేష్  పాదయాత్ర చేపట్టారు. చేసి వైసీపీ ప్రభుత్వం వలన ప్రజల ఎదుర్కొంటున్న సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ఆ సమస్యలు పరిష్కారం చేసే దిశగా పోరాటం చేస్తానని ప్రజలకి భరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా నాయకులు, నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way