Search
Close this search box.
Search
Close this search box.

జనసేనపార్టీ పీఏసీ సభ్యులు నాగబాబు ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా నాయకులు ఆత్మీయ సమావేశం

     విజయనగరం, (జనస్వరం) : విజయనగరం( S.V.N హోటల్)లో జనసేన పార్టీ( P.A.C.S) సభ్యులు కొణిదెల నాగబాబు ఆధ్వర్యంలో విజయనగరం జిల్లాలోని ఉన్న నియోజకవర్గాల క్రియాశీలక సభ్యులు, ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో శృంగవరపుకోట జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు పెదిరెడ్ల రాజశేఖర్ ప్రసంగిస్తూ నియోజకవర్గంలో సేవా కార్యక్రమాల చేస్తూ, కష్ట, నష్టాల్లో నా వంతు సహాయ సహకారాలు అందిస్తూ ఇప్పటి వరకు 1,000 మందిని పార్టీలో జాయిన్ చేశానని, మొత్తం నియోజకవర్గ స్థాయిలో 5000 మంది జనసేన పార్టీ సిద్ధాంతాలకు, భావజాలానికి ఆకర్షితులై రానున్న ఎన్నికల్లో ముందడుగు వేస్తామని హామీ ఇచ్చారని కచ్చితంగా శృంగవరపుకోట నియోజకవర్గంలో జనసేన పార్టీని ఇంకా బలోపేతం చేసి కృషి చేసి కచ్చితంగా విజయకేతనం ఎగుర వేస్తామని తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way