పారిశుద్ధ్య పనులు చేపట్టండి : జనసేన నాయకులు యు.పి.రాజు

    రాజాం, (జనస్వరం) : రాజాం మున్సిపల్ కమిషనర్ డి.టి.వి కృష్ణారావుకి రాజాం మున్సిపాలిటీ పరిధిలో గల బుచ్చిం పేట గ్రామంలో పారిశుద్ధ్య సమస్యలపై రాజాం నియోజకవర్గ జనసేనపార్టీ నాయకులు యు.పి.రాజు వివరిస్తూ వినతి పత్రం అందచేశారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ కమిషనర్ సానుకూలంగా స్పందించి సమస్యలను తక్షణమే పరిష్కరిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యు.పి. రాజు, ఎంపీటీసీ అభ్యర్థి సామంతుల రమేష్, నమ్మి దుర్గారావు, రామకృష్ణ, ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way