Search
Close this search box.
Search
Close this search box.

ప్రభుత్వ ఆసుపత్రిలో విద్యుత్ సమస్యను పరిష్కరించండి : జనసేనపార్టీ అధికార ప్రతినిధి రాహుల్ సాగర్

    ఎమ్మిగనూరు, (జనస్వరం) : కర్నూలు జిల్లా, ఎమ్మిగనూరు నియోజకవర్గం ప్రభుత్వ ఆసుపత్రి నందు నెలకొన్న విద్యుత్ సమస్యను వెంటనే పరిష్కరించాలని జనసేన పార్టీ అధికార ప్రతినిధి రాహుల్ సాగర్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రి నందు చికిత్స కొరకు రోజుకు కొన్ని వందల మంది వస్తూ ఉంటారని అందులో మరీ ముఖ్యంగా గర్భిణి స్త్రీలు, జ్వరం వచ్చిన వాళ్లు, ప్రమాదానికి గురైన వాళ్లు ఎక్కువ శాతం ఆసుపత్రిలో అడ్మిట్ అవుతూ ఉంటారు. విద్యుత్ సరఫరా సరిగా లేకపోవడం వల్ల తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తపరిచారు. అధికారులు ఈ సమస్యనే గుర్తించి తక్షణమే పరిష్కరించాలని కోరారు. లేనిపక్షంలో జనసేన పార్టీ తరఫున తీవ్రమైన ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way