ప్రభుత్వ ఆసుపత్రిలో విద్యుత్ సమస్యను పరిష్కరించండి : జనసేనపార్టీ అధికార ప్రతినిధి రాహుల్ సాగర్

    ఎమ్మిగనూరు, (జనస్వరం) : కర్నూలు జిల్లా, ఎమ్మిగనూరు నియోజకవర్గం ప్రభుత్వ ఆసుపత్రి నందు నెలకొన్న విద్యుత్ సమస్యను వెంటనే పరిష్కరించాలని జనసేన పార్టీ అధికార ప్రతినిధి రాహుల్ సాగర్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రి నందు చికిత్స కొరకు రోజుకు కొన్ని వందల మంది వస్తూ ఉంటారని అందులో మరీ ముఖ్యంగా గర్భిణి స్త్రీలు, జ్వరం వచ్చిన వాళ్లు, ప్రమాదానికి గురైన వాళ్లు ఎక్కువ శాతం ఆసుపత్రిలో అడ్మిట్ అవుతూ ఉంటారు. విద్యుత్ సరఫరా సరిగా లేకపోవడం వల్ల తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తపరిచారు. అధికారులు ఈ సమస్యనే గుర్తించి తక్షణమే పరిష్కరించాలని కోరారు. లేనిపక్షంలో జనసేన పార్టీ తరఫున తీవ్రమైన ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way