ఘర్షణలో గాయపడ్డ వారిని పరామర్శించిన ఆమదాలవలస ఇంఛార్జ్ పేడాడ రామ్మోహన్ రావు

      ఆమదాలవలస, (జనస్వరం) : ఆమదాలవలస నియోజకవర్గం, సరుబుజ్జిలి మండలం, పెద్దమతలబు పేట గ్రామంలో ఇరువర్గాలు మధ్య మాటలు యుద్ధం కొనసాగిస్తూ ఈ గురువారం ఒకరిపై ఒకరు దాడులు చేసుకోగా ఇరు వర్గాలకు తీవ్రంగా గాయాలయ్యాయి రిమ్స్ హాస్పటల్ లో చికిత్స పొందుతున్న వారిని ఆమదాలవలస నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ పేడాడ.రామ్మోహన్ రావు పరామర్శించడం జరిగింది. ఆయనతో పాటుగా సరుబుజ్జిలి మండల జెడ్పీటీసీ అభ్యర్ధి పైడి.మురళీ మోహన్, మండల నాయకులు జనార్దన్, గోవర్ధన్, భాస్కర్ జగదీష్, అప్పలనాయుడు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way