అంగన్వాడి పాఠశాలకు సీలింగ్ ఫ్యాన్ ను అందించిన ఇచ్ఛాపురం జనసేన నాయకులు

    ఇచ్ఛాపురం, (జనస్వరం) : శ్రీకాకుళం జిల్లా, కవిటి మండలం ఇచ్ఛాపురం నియోజకవర్గం దూగానపుట్టుగ గ్రామపంచాయతీలో గల అంగన్వాడి కేంద్రంలో ఉన్నటువంటి ఒక్క ఫ్యాన్ తో పిల్లలు ఇబ్బంది పడుతున్న కారణంగా ఇంకో ఫ్యాను అవసరం ఉంది అని అంగన్వాడి టీచర్ జనసేన నాయకులును కోరడం జరిగింది. ఈరోజు జనసేన పార్టీ తరఫున ఒక సీలింగ్ ఫ్యాన్ అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కవిటి మండలం జనసేన నాయకులు హేమా చలపతి దివాకర్, మనోజ్, శివాజీ, సిసింద్రితో పాటు జనసేన కార్యకర్తలు, వీర మహిళలు, అంగన్వాడి టీచర్ హేమలత పాల్గొనడం జరిగినది.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఇచ్చాపురం జనసేన పార్టీ సమన్వయకర్త దాసరి రాజు అభినందిస్తూ ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు ప్రజల ముందుకు తీసుకు వెళ్లవలసిందిగా కోరడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way