సీతంపేట మండలంలో గ్రామ-గ్రామాన జనసేన సిద్ధాంతాలు

   సీతంపేట, (జనస్వరం) : మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గం సీతంపేట మండలములో జనసైనికులు చేపట్టిన ” గ్రామ-గ్రామాన జనసేన సిద్ధాంతాలు ”  అనే కార్యక్రమంలో భాగంగా కొండప్రాంతాల్లో ఉంటున్న గిరిజన గ్రామాలైన గాడిద పాయ, తాడి పాయ గ్రామాలను సందర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామస్తులకు ఉన్న సమస్యలు తెలుసుకోవడం జరిగింది. అలాగే జనసేన యొక్క సిద్ధాంతాలను, పార్టీ బలోపేతం కోసం మాట్లాడటం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్, విశ్వనాథం, ఉపేంద్ర , ప్రవీణ్, దుర్గారావు , హరీష్, జనసైనికులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way