తిరుపతి పట్టణ జనసేనపార్టీ నూతన కార్యవర్గ సమావేశం

    తిరుపతి, (జనస్వరం) : చిత్తూరు జిల్లా తిరుపతి పట్టణ జనసేనపార్టీ నూతన కార్యవర్గ సమావేశము పట్టణ అధ్యక్షులు రాజారెడ్డి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, తిరుపతి ఇంచార్జ్ కిరణ్ రాయల్, నూతన కమిటీ సభ్యులు, రాష్ట్ర జిల్లా ముఖ్య నాయకులు, వీరమహిళలు, జనసైనికులు పాల్గొని జనసేన పార్టీ కార్యచరణలపై అవగాహన మరియు పార్టీ బలోపేతానికి ఏ విధమైన ప్రణాళికలను రూపొందించాలని నూతన కమిటీ సభ్యులకు సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way