విజయవాడ జనసేనపార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు

   విజయవాడ, (జనస్వరం) : డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ గారి 131 వ జయంతి సందర్భంగా విజయవాడ మాల మహానాడు అధ్యక్షులు బండి బాలయోగి గారి ఆధ్వర్యంలో స్థానిక అయ్యప్ప నగర్ నందు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కృష్ణ పెన్నా కమిటీ సభ్యురాలు రావి సౌజన్య, 8వ డివిజన్ అధ్యక్షులు మట్టా వివేక్ కుమార్, 16వ డివిజన్ అధ్యక్షులు చందు శివరామకృష్ణ, 10వ డివిజన్ అధ్యక్షులు పార్ష శ్రీనాద్, వీర మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way