అంబేద్కర్ జయంతి సందర్భంగా మజ్జిగ పంపిణి చేసిన కొత్తపల్లి జనసైనికులు

    కొత్తపల్లి, (జనస్వరం) : భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా.బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 131వ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘననివాళులు అర్పించారు. అన్ని వర్గాలకు అభివృద్ధి ఫలాలు అందాలనే ఆయన ఆశయ సాధన కోసం జనసేన పార్టీ కృషి చేస్తుందని తెలిపారు. అలానే జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ముందుకు తీసుకుని వెళ్తు శ్రీమతి డొక్కా సీతమ్మ గారి సేవా స్ఫూర్తితో కొత్తపల్లిలో ఏర్పాటు చేసిన శ్రీ దశంజనేయ స్వామి వారి చలివేంద్రం నందు ఎండలు తీవ్రత అంతకంతకు పెరుగుతుందడంతో ప్రతి మంగళవారం మజ్జిగ పంపిణితో పాటు అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మజ్జిగ పంపిణి చేసారు. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి గ్రామస్థులు, జనసైనికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way