Search
Close this search box.
Search
Close this search box.

వినూత్నమైన కార్యక్రమంకు శ్రీకారం చుట్టిన కడప జిల్లా జనసేన నాయకులు

కడప జిల్లా

            కడప ( జనస్వరం ) : జిల్లాలో కౌలు రైతులకు సాగుదారు హక్కు కార్డు కల్పించాలని స్థానిక ఎమ్మెల్యేలను ప్రశ్నిస్తూ రాజంపేట, ఒంటిమిట్ట, బాకరాపేట, కమలాపురం, బద్వేలు జాతీయ రహదారులపై ఫ్లెక్సీలు పెట్టడం జరిగింది. ఈ విధంగా రైతులను ఆదుకుంటూ, గ్రామాల్లోకి పార్టీని తీసుకుపోవడం ఇది మంచి పరిణామం అని జనసేన నాయకులు అన్నారు. ఈ ఆలోచన కమలాపురం జనసేన నాయకులు వేణుగోపాల్ రెడ్డి రావడం, దానిని రాజంపేట, బద్వేలు నియోజకవర్గ నాయకులు హరిరాయల్, బసవి రమేష్ తో పంచుకోవడం మంచి శుభపరిణామం అని తెలిపారు. ఈ ఫ్లెక్సీల ను దగ్గర వుండి సిధ్ధవటం మండల నాయకులు కొట్టే రాజేష్ ఆధ్వర్యంలో రహదారుల పై ఏర్పాటు చేశారు. చూస్తున్న ప్రజలు ఈ కార్యక్రమం మంచిందని మా కౌలు రైతులకు ఈ జనసేన పార్టీ ఆలోచించడం సంతోషంగా వుందని ఆ నియోజకవర్గ ప్రజలు, రైతులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఇలాంటి ఆలోచన తీసుకుని వచ్చిన కమలాపురం జనసేన నాయకులు వేణుగోపాల్ రెడ్డి గారికి కడపజిల్లాలోని జనసైనికులు, నాయకులు అభినందనలు తెలియజేస్తున్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way