రాష్ట్ర ప్రజలకు శుభకృత్‌ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

ఉగాది, పోతిన వెంకట మహేష్‌

జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్‌

             విజయవాడ, (జనస్వరం) : రాష్ట్ర ప్రజలకు, నగర ప్రజలకు శుభకృత్‌ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అని జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్‌ అన్నారు. ఈ పండుగ ప్రజల్లో ఆనందం నవ్వులు జీవితాల్లో నిండాలని, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని, అమ్మ వారి ఆశీస్సులు ప్రజలందరి పై సంపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. అన్ని శుభాలు కలిగించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way