సర్వేపల్లి నియోజకవర్గంలో జనసేనపార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

   సర్వేపల్లి, (జనస్వరం) : సర్వేపల్లి నియోజకవర్గం కనుపురు గ్రామంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గం నాయకులు కాకి శివ కుమార్ అధ్వర్యంలో కేక్ కటింగ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని 9 వ ఆవిర్భావంలోకి అడుగు పెట్టింది. అలాగే జనసైన్యన్ని పెంచుకుంటూ ప్రజల్లో మంచి పేరు తెచ్చుకుంది. ఈ కనుపూరు గ్రామ ప్రజల ఆశీస్యులతో జనసేనపార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు 2024 లో ముఖ్యమంత్రి అవ్వాలి అని కోరుకుంటున్నాను అని ఆయన తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way