చెల్లూరు గ్రామంలో ఘనంగా జనసేనపార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

    రాయవరం, (జనస్వరం) : తూర్పు గోదావరి జిల్లా, మండపేట నియోజకవర్గం, రాయవరం మండలం, చెల్లూరు గ్రామంలో జనసేన పార్టీ 8 సంవత్సరాలు పూర్తి చేసుకుని 9వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా చెల్లూరు జనసైనికులు ఆధ్వర్యంలో ఘనంగా జనసేనపార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. చెల్లూరు గ్రామ 1వ వార్డ్ సభ్యులు శ్రీమతి గళ్ళా సావిత్రి, MPTC -1 సభ్యులు శ్రీమతి గొల్లపల్లి అనురాధ కేక్ కట్ చేసి ప్రజలకు మిఠాయిలు పంచారు. ఈ కార్యక్రమంలో చెల్లూరు, సూర్యారావు పేట, కృష్ణమ్మ చెరువు జనసైనికులు, నాయకులు, వీరమహిళలు, అభిమానులు, పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way