శివరాత్రి తిరునాళ్ళలో భాగంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించిన కొత్తపట్నం జనసేన నాయకులు

    కొత్తపట్నం, (జనస్వరం) : కొత్తపట్నం మండలంలోనీ మడనూరులో శివరాత్రి తిరునాళ్ళలో భాగంగా ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ రియాజ్ గారి సహకారంతో కొత్తపట్నం మండల జనసేన పార్టీ అధ్యక్షులు నున్న జానకి రామ్ ఆధ్వర్యంలో అన్న ప్రసాదం పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఒంగోలు నగర జనసేన పార్టీ అధ్యక్షులు మలగా రమేష్, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి బొందిల శ్రీదేవి, రాష్ట్ర మత్స్యకార విభాగ కార్యదర్శి రాజు, ఒంగోలు నగర జనసేన పార్టీ ఉపాధ్యక్షులు పిల్లి రాజేష్, ఒంగోలు నగర జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రమీల, ఒంగోలు నగర కార్యదర్శి కోమలి, ఒంగోలు నగర సంయుక్త కార్యదర్శి ఉష, 49వ డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షులు మాల్యాద్రి నాయుడు, 21వ డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షురాలు వాసుకి నాయుడు,  కొత్తపట్నం మండల ఉపాధ్యక్షులు జాలయ్య(శేషు), శ్రీకాంత్, మహాదేవ, ఏడుకొండలు రెడ్డి, మణికంఠ, యేసు, జానీ, వెంకటేష్, వినోద్, ఒంగోలు జనసేన నాయకులు బొందిల మధు, తిరుమలశెట్టి నాని, అలజంగి మహేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way