పలమనేరు నియోజకవర్గంలో జనసేన పార్టీలోకి చేరిన టీడీపీ కార్యకర్తలు

    పలమనేరు, (జనస్వరం) : చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం, వి కోట మండలంలో జిల్లా కార్యదర్శి పసుపులేటి దిలీప్, మండల ఇంఛార్జి బాబు గారి అధ్వర్యంలో పార్టీ మండల కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో టిడిపికి చెందిన యువకులు  జనసేనపార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, సిద్ధాంతాలు నచ్చి జనసేన పార్టీలోకి చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల నాయకులు మిథున్, విజయ్, హరీష్, సుధ, ప్రవీణ్, కళ్యాణ్, సబరిష్, సుబ్రమణ్యం, నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way