ప్రమాదవశాత్తు గాయపడిన జనసైనికుడికి క్రియాశీలక ఇన్సూరెన్స్ అందించిన జనసేన నాయకులు

ఇన్సూరెన్స్

        రాజోలు ( జనస్వరం ) : మత్స్యకార అభ్యున్నతి యాత్రలో భాగంగా రాజోలు నియోజకవర్గం చింతలపల్లి గ్రామంకు చెందిన క్రియాశీలక కార్యకర్త సోమిశెట్టి శ్రీను ప్రమాదవశాత్తు గాయపడ్డాడు. అతన్ని పరామర్శించి జనసేన పార్టీ తరఫున వర్తించే మెడికల్ ఇన్సూరెన్స్ చెక్కు ను 50,000 PAC చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ గారు రాజోలు వైస్ ఎంపీపీ ఇంటిపల్లి ఆనందరాజు చేతులమీదుగా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మలికిపురం మండలం ఎంపీపీ మేడిచర్ల సత్యవాణి, రాజోలు జనసేన పార్టీ మండల అధ్యక్షుడు సూరి శెట్టి శ్రీను, గడ్డం మహాలక్ష్మి ప్రసాద్, పినిశెట్టి బుజ్జి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way