కార్యకర్తలకు కొండంత అండగా జనసేన పార్టీ

   తిరుపతి, (జనస్వరం) : చిత్తూరు జిల్లా తిరుపతి రూరల్ జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు A. సాయి యశ్వంత్ కి గత కొద్ది రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడడం జరిగింది. గాయాలతో హాస్పిటల్ లో చికిత్స పొందడం జరిగింది. గతంలో సాయి జనసేన పార్టీ యొక్క క్రియాశీలక సభ్యత్వం నమోదు చేసుకోవడం వలన ఈరోజు జనసేన పార్టీ తరపున అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు 24,512 రూపాయల చెక్కును తిరుపతి జనసేనపార్టీ ఇంఛార్జ్ కిరణ్ రాయల్ క్రియాశీలక సభ్యుడికి అందచేయడం జరిగింది. ఈ కార్యక్రమములో జిల్లా నాయకులు రాజేష్ యాదవ్, కీర్తన, అరుణ, బాల పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way