VRAలు చేస్తున్న దీక్షకు మద్దతు తెలిపిన ఓబులదేవర చెరువు జనసేన నాయకులు

   ఓబులదేవర చెరువు, (జనస్వరం) : రాష్ట్ర వ్యాప్తంగా 11 వ రోజు జరుగుతున్న VRAలు నిరసన దీక్షలలో ఈరోజు ఓడీసీ మండల తహసీల్దార్ కార్యాలయం ముందు VRA లు చేస్తున్న దీక్షకు జనసేన పార్టీ మద్దతు తెలపడం జరిగింది. ఓడీసీ మండల అధ్యక్షులు మేకల ఈశ్వర్ మాట్లాడుతూ ఇప్పుడు ఇస్తున్న 10,500/-రూపాయలతో జీవన సాగించడం కష్టం. వైసీపీ ప్రభుత్వం వచ్చాక నిత్యావసర వస్తువులు ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. కావున వారికీ వెంటనే ప్రభుత్వం కనీస వేతనం 21000/-తక్షణమే ఇవ్వాలని, అదే విధంగా నామినిలుగా పని చేస్తున్న వారికి రెగ్యులర్ చెయ్యాలి. సర్వీస్ ని బట్టి VRA నుంచి VRO గా ప్రమోషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి భారతి సిమెంట్ నిత్యావసర వస్తువులు పెరగాయి తప్పా! ఉద్యోగులకు పెంచుతాము అని చెప్పిన జీతాలు పెరగలేదు అని దుయ్యపట్టారు. ఈ కార్యక్రమంలో జనసేన మండల నాయకులు కొండబోయన సతీష్, ధనుంజయ, ప్రసాద్, డేరంగల ఉపేంద్ర, దివాకర్ రెడ్డి పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way