జనసేనపార్టీ బాగు కోసం సైకిల్ యాత్ర చేసిన దుర్గాప్రసాద్ ను సత్కరించిన జనసేన నాయకులు

జనసేన

   శ్రీకాకుళం ( జనస్వరం ) : ఆమదాలవలస నియోజకవర్గం పొందూరు మండలం దల్లవలస గ్రామానికి చెందిన దుర్గాప్రసాద్ అనే జనసైనికుడు 2024లో జనసేనపార్టీ అధికారంలోకి రావాలని, పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలని సైకిల్ యాత్ర ప్రారంభించి అమరావతి చేరుకున్నారు. అనంతరం మంగళగిరి విజయవాడ దుర్గమ్మ సన్నిధిలో అధినేత గారి పేరు మీద ప్రత్యేక పూజలు చేయించిన సందర్భంగా ఆమదాలవలస నియోజకవర్గ కార్యాలయంలో ఇంచార్జీ పేడాడ రామ్మోహన్ రావు గారు అభినందనలు తెలిపి సన్మానం చేశారు. తదనంతరం ఉత్తమ జన సైనిక్ అవార్డు ను బహుకరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way