వీర జవాన్లకు ఆత్మకూరు జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఘన నివాళి

   ఆత్మకూరు, (జనస్వరం) : పుల్వామా అటాక్ లో వీర మరణం చెందిన 40 మంది జవాన్లకు ఈరోజు ఆత్మకూరు నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ నలిశెట్టి శ్రీధర్ గారి ఆధ్వర్యంలో ఆత్మకూరు జనసేన పార్టీ కార్యాలయం నందు జనసైనికులతో కలిసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా నలిశెట్టి శ్రీధర్ మాట్లాడుతూ పుల్వామా అటాక్ లో 40 మంది జవాన్లు వీర మరణం చెందడం ఇప్పటికీ తలుచుకుంటుంటే మనసు కలిచివేస్తుందని, ఈ సందర్భంగా వారిని స్మరించుకుంటూ *జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపీ గరీయసి స్వర్గాదపీ గరీయసి ఏ తల్లి నిను కన్నదో ఏ తల్లి నిను కన్నదో ఆ తల్లినే కన్న భూమి గొప్పదిరా* అని వారి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాల నాయకులు, జనసైనికులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way