Search
Close this search box.
Search
Close this search box.

మదనపల్లి జిల్లా సాధన కోసం జనసేన నాయకులు నిరసన

     మదనపల్లి, (జనస్వరం) : చిత్తూరు జిల్లాలో మదనపల్లి జిల్లా సాధన JAC ఆధ్వర్యంలో ఎన్టీఆర్ సర్కిల్ నుండి అనిబిసెంట్ సర్కిల్ వరకు మదనపల్లి జిల్లా సాధన JAC ఆధ్వర్యంలో జనసేన పార్టీ వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు మదనపల్లి నియోజకవర్గం ప్రజలతో కలిసి మదనపల్లిని జిల్లా చేయాలి అని నిరసన నినాదాలు చేయడమైనది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి దారం అనిత, మదనపల్లి జనసేన నాయకులు రాందాస్ చౌదరి, శ్రీనివాస్, వెంకటేష్, పవన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way